టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రెండో పతకాన్ని ఖాయం చేసింది భారత క్రీడాకారిణి లోవ్లినా బోర్గోహైన్. అస్సామీ బాక్సర్ చైనీస్ తైపీకి చెందిన నియెన్-చిన్ చెన్ను ఓడించి, మహిళల 69 కేజీల విభాగంలో సెమీ-ఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ప్రచురించబడింది:
30 జూలై 2021న ప్రచురించబడింది